జియాగూడ లో బీజేపీ కార్పొరేటర్ దర్శన్ ఆధ్వర్యంలో కరోనా వ్యాక్సిన్ కేంద్రం ప్రారంభం

 ఏషియన్ మీడియా నెట్వర్క్ 
హైదరాబాద్: 25

జియాగూడ లోని శ్లోక స్కూల్ లో బీజేపీకార్పొరేటర్దర్శన్చేతులమీదగాకోవిడ్వ్యాక్సినేషన్ కేంద్రాన్ని ప్రారంభించారు


. ఈకార్యక్రమంలోడీఎంసినరసింహ తో పాటు కార్వాన్ బిజెపి కంటెస్టెంట్ కార్పొరేటర్ . అట్లా అశోక్ తో పాటు పలువురు పాల్గొన్నారు


కార్పొరేటర్దర్శన్మాట్లాడుతూ మొదటి వేవ్ సమయంలో జియాగూడ లో అనేకమంది ఈ మహమ్మారికి బలయ్యారని గుర్తు చేశారు. కనుక ప్రజలు అందరూ వ్యాక్సినేషన్ చేయించుకోవాలని ప్రజలను కోరారు..


Comments

Popular posts from this blog

విజయవాడ నగరంలో కనక దుర్గ అమ్మవారు రాత్రిపూట సంచరిస్తుందట..!

కరోనాతో గాంధీ ఆస్పత్రిలో మరణించిన జర్నలిస్ట్ మనోజ్ ప్రథమవర్ధంతి--- అమరవీరుల స్తూపం వద్ద నివాళులర్పించిన జర్నలిస్టులు

యండమూరి వీరేంద్రనాథ్ తాజా చిత్రం"అతడు-ఆమె-ప్రియుడు"