జియాగూడ లో బీజేపీ కార్పొరేటర్ దర్శన్ ఆధ్వర్యంలో కరోనా వ్యాక్సిన్ కేంద్రం ప్రారంభం

 ఏషియన్ మీడియా నెట్వర్క్ 
హైదరాబాద్: 25

జియాగూడ లోని శ్లోక స్కూల్ లో బీజేపీకార్పొరేటర్దర్శన్చేతులమీదగాకోవిడ్వ్యాక్సినేషన్ కేంద్రాన్ని ప్రారంభించారు


. ఈకార్యక్రమంలోడీఎంసినరసింహ తో పాటు కార్వాన్ బిజెపి కంటెస్టెంట్ కార్పొరేటర్ . అట్లా అశోక్ తో పాటు పలువురు పాల్గొన్నారు


కార్పొరేటర్దర్శన్మాట్లాడుతూ మొదటి వేవ్ సమయంలో జియాగూడ లో అనేకమంది ఈ మహమ్మారికి బలయ్యారని గుర్తు చేశారు. కనుక ప్రజలు అందరూ వ్యాక్సినేషన్ చేయించుకోవాలని ప్రజలను కోరారు..


Comments

Popular posts from this blog

రాజస్థాన్‌లో చిక్కిన పావురం: రెక్కలపై పాక్ ఫోన్ నెంబరు

అందురాలిగా నయనతార..

ఆఫ్ఘనిస్థాన్ కు ఆయుధ సరఫరా నిలిపివేయాలని ఆదేశాలు జారీ చేసిన అమెరికా అద్యక్షుడు జో బైడెన్