నంద్ కిషోర్ వ్యాస్ బిలాల్(అదిత్య ఆధ్వర్యంలో నిరుపేదలకు నిత్యవసర వస్తువులు అందజేస్తున్న కృష్ణ చారిటబుల్ ట్రస్ట్

 Asian Media Network

Hyderabad May28

విపత్కర సమయంలో పనులు లేక తినడానికి తిండి లేని నిరుపేదలకు  అదిత్య కృష్ణ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్,టీఆరెస్ నాయకులు నంద్ కిషోర్ వ్యాస్ బిలాల్ నేనున్నానంటూ ఆపన్న ఆస్తం అందిస్తున్నారు...



.గోశామహల్ నియోజకవర్గంలోని మార్కస్ బాష్తిలోని 150మంది నిరుపేదలకు 10కిలోల బియ్యం,ఎన్-95మాస్కులను నంద్ కిషోర్ వ్యాస్ బిలాల్,మాజీ కార్పొరేటర్ పరమేశ్వరి సింగ్,ట్రస్ట్ సభ్యులతో కలిసి అందజేశారు.ఈ సందర్భంగా నంద్ బిలాల్ మాట్లాడుతూ...ప్రపంచం కరోనా మహమ్మరితో అతలాకుతలం ఐతున్న నేపథ్యంలో లక్డౌన్ విధించడంతో నిరుపేదలకు పనులు లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారికి తమ ట్రస్ట్ ముందుండి ఆదుకుంటుందని తెలిపారు.ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్  ఆదేశాల మేరకు కరోనా విపతుల్లో ఇబ్బందులు ఎదుర్కొంటున్న  నిరుపేదలకు తమ ట్రస్ట్ ఆదుకుంటుందని నంద్ బిలాల్ స్పష్టం చేశారు.కరోనా కట్టడికి ప్రభుత్వం అన్నివిధాలుగా చర్యలు తీసుకుంటుందని త్వరలో కరోనా మహమ్మారి పూర్తిగా నయం ఐతుందని ప్రజలు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. 


:నంద్ కిషోర్ వ్యాస్ బిలాల్(అదిత్య కృష్ణ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్, టీఆరెస్ నాయకుడు )



బైట్:చరణ్(మార్కస్ బస్తి అధ్యక్షుడు)

Comments

Popular posts from this blog

రాజస్థాన్‌లో చిక్కిన పావురం: రెక్కలపై పాక్ ఫోన్ నెంబరు

అందురాలిగా నయనతార..

ఆఫ్ఘనిస్థాన్ కు ఆయుధ సరఫరా నిలిపివేయాలని ఆదేశాలు జారీ చేసిన అమెరికా అద్యక్షుడు జో బైడెన్