మంచిర్యాలలో కరోనాకు అద్భుత ఆయుర్వేద వైద్యం అందిస్తున్న బచ్చల భీమయ్య గౌడ్

Asian Media Network

మంచిర్యాల లో కరోన కు  అద్భుతమైన ఆయుర్వేద వైద్యం 

మంచిర్యాల మందమర్రి పట్టణంలోకరోన తో ఇబ్బందులు పడుతున్న ప్రజలకు    భీమయ్య గౌడ్  ఆపద్బంధు గా మారాడు ఆయన రోగులతో ప్రేమగా మాట్లాడుతూ అందిస్తున్న ఆయుర్వేద వైద్యం ఆ ప్రాంత ప్రజలకి సంజీవని గా మారింది భీమయ్య గౌడ్ నెల్లూరు జిల్లా కృష్ణపట్నంం చెంది ఆనందం కంటే కూడా అద్భుతంగాా వైద్యం అందిస్తున్నాడని స్థానికులు అంటున్నారు


బచ్చలి భీమయ్య గౌడ..- కరోనా వచ్చిన వారిని వెంటనే నయం చేసే విధంగా  కరోనా పేషెంట్ దగ్గరికి మాస్కు  లేకుండా  కెళ్ళి పక్కన కూర్చోబెట్టుకుని మాట్లాడుతూ  వారిలో ఆత్మస్థైర్యం నింపుతున్నాడు తనకు దూరంగా ఉండొద్దని ప్రేమగా వచ్చి తను ఆలింగనం చేసుకోమని రోగులకు చెబుతాడు వారిని కౌగిలించుకుంటూ తన ఎదురుగా  దగ్గుమని చెప్పుతూ వారితో ప్రేమగా  ఎటువంటి భయం బెదురు లేకుండా వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకుంటాడు ఇదంతా ఆయన ఎటువంటి మాస్కు లేకుండానే రోగితో మాట్లాడుతాడు ఇలా ఆయన చేసే వైద్యం రోగులకు ఇచ్చే మనోధైర్యంతో ఎంతోమంది ఇది కరోనా నుంచి బయట పడుతున్నారు లక్షలు పోసి నా ప్రాణానికి గ్యారెంటీ లేని ఈ రోజుల్లో కేవలం భీమయ్య గౌడ్ ఇస్తున్న వైద్యంతో మూడు రోజుల్లోనే కరోనా రోగు లు కోరుకుంటున్నారు


 అసలు ఎవరీ తెలంగాణా భీమయ్య గౌడ?

అదే  ప్రైవేట్ ఆస్పత్రిలో చూస్తే డాక్టర్ డబుల్ మాస్క్ లు  పిపి కిట్లు  లేనిది పేషెంట్ దగ్గరికి వెళ్లి వైద్యం చేయలేని పరిస్థితి అది కూడా భయం భయంగా వైద్యం అందిస్తున్నారు

మంచిర్యాల జిల్లా చెన్నూరు నియోజకవర్గం మందమర్రి పట్టణం పాత బస్ స్టాండ్ ఏరియా పెట్రోల్ బంక్ ఎదురుగా నివాసం ఉంటున్న రిటైర్డ్ సింగరేణి ఉద్యోగే  బచ్చలి భీమయ్య గౌడ...

ఈ పేరు వింటేనే కరోనా భయపడి పారిపోతుంది అనటంలో ఎటువంటి  సందేహం లేదు...

బచ్చలి భీమయ్య గౌడ】కరోనా పాలిట సింహ స్వప్నం ఎందుకంటే కరోనా వచ్చిన వారిని కరొనాతో బాధపడుతున్న వారిని జ్వరము దగ్గు శ్వాస తో ఇబ్బంది పడుతున్న వారిని చివరికి ఆక్సిజన్ లెవెల్ తగ్గిన వారిని వెంటిలేటర్పై ఉన్న వారిని కూడా నయం చేస్తూ  తన ఆయుర్వేద మందు తో కరోనా పేషెంట్ల పాలిట దేవుడయ్యాడు :   తక్కువ ఖర్చుతో పేద బడుగు బలహీన వర్గాల కుటుంబాల్లో వెలుగులు నింపుతున్న ఆయుర్వేద వైద్యుడు బచ్చలి భీమయ్య గౌడ*

ఈ రోజు కరోనా వస్తే ప్రైవేట్ ఆస్పత్రిలో లక్షల రూపాయలు  ఖర్చవుతున్నాయి లక్షలు పెట్టిన వ్యక్తి బ్రతుకుతాడో లేదో లేదు గ్యారెంటీ లేదు, రాష్ట్ర వ్యాప్తంగా ప్రైవేట్ హాస్పిటల్ యాజమాన్యం ప్రజల దగ్గర లక్ష రూపాయలు ముక్కు పిండి మరి వసూలు చేస్తున్నారు


మందమర్రి పట్టణంలో ఒక సామాన్యమైన వ్యక్తి మన పూర్వీకులు  ఇచ్చినటువంటి సంపద ఆయుర్వేద వైద్య సలహాలు సూచనలు ప్రకారం అంతు చిక్కని కరొనా వ్యాధికి కేవలం మూడు రోజుల్లోనే స్వస్తి పలుకుతూ  【సానిటేజర్లు /మాస్క్ లు / భౌతిక దూరం 】అవసరం లేకుండా కుటుంబంలో ఎవ్వరికి కరోనా మహమ్మారి వ్యాప్తి చెందకుండా అరికడుతూ చేస్తున్నటువంటి ఆయుర్వేద వైద్యానికి హాట్సాఫ్  నిజంగా ఒక అద్భుతం ఇప్పటికి  చాలా మంది కోలుకున్నారు*

ప్రభుత్వం ఎటువంటి ఇబ్బందులు లేకుండా  పర్మిషన్ ఇచ్చి ఆయుర్వేద వైద్యానికి సహకరిస్తే కరొనా పేషెంట్లను 3 రోజుల్లో నయం చేస్తానని ఎటువంటి ప్రాణ నష్టం జరగకుండా చూస్తానని బచ్చల భీమయ్య గౌడ తెలియజేస్తున్నారు

సంప్రదించవలసిన ఫోన్ నెంబర్లు

7306318822

7799755777

ఇంటి నెం: 9866587566

Comments

Popular posts from this blog

రాజస్థాన్‌లో చిక్కిన పావురం: రెక్కలపై పాక్ ఫోన్ నెంబరు

అందురాలిగా నయనతార..

ఆఫ్ఘనిస్థాన్ కు ఆయుధ సరఫరా నిలిపివేయాలని ఆదేశాలు జారీ చేసిన అమెరికా అద్యక్షుడు జో బైడెన్