Posts

తెలంగాణలో జ‌ర్న‌లిస్టుల‌కు ప్ర‌త్యేక వ్యాక్సిన్ డ్రైవ్‌*

Image
AsianMedia/AR Media Hyderabad May 26, 2021  నెల 28, 29 తేదీల్లో రాష్ట్ర‌వ్యాప్త జ‌ర్న‌లిస్టుల‌కు ప్ర‌త్యేక కొవిడ్ వ్యాక్సిన్ డ్రైవ్ చేప‌ట్ట‌నున్న‌ట్లు స‌మాచార, ప్ర‌జాసంబంధాల క‌మిష‌న‌ర్ అర‌వింద్ కుమార్ తెలిపారు. సంబంధిత వ్యాక్సిన కేంద్రానికి అక్రిడేష‌న్ కార్డుతో పాటు ఆధార్‌కార్డును తీసుకువెళ్లాల‌న్నారు. జిల్లాల్లో వ్యాక్సిన్ కేంద్రాల వివ‌రాలు జిల్లా ప్ర‌జా సంబంధాల అధికారి వ‌ద్ద అందుబాటులో ఉన్న‌ట్లు చెప్పారు. స్టేట్ లెవ‌ల్ జ‌ర్న‌లిస్టుల‌కు న‌గ‌రంలోని సోమాజీగూడ ప్రెస్ క్ల‌బ్‌, బ‌షీర్‌బాగ్ ప్రెస్ క్ల‌బ్‌, జూబ్లిహిల్స్‌లోని ఎంసీఆర్‌హెచ్ఆర్‌డీ ఇనిస్టిట్యూట్‌, చార్మినార్ వ‌ద్ద గ‌ల యునానీ ఆస్ప‌త్రి, వ‌న‌స్థ‌లీపురంలో గ‌ల ఏరియా ఆస్ప‌త్రిలో వ్యాక్సినేష‌న్ ఏర్పాటు చేసిన‌ట్లు వెల్ల‌డించారు. ఈ అవకాశాన్ని జ‌ర్న‌లిస్టులంద‌రూ ఉప‌యోగించుకోవాల్సిందిగా అర‌వింద్ కుమార్ కోరారు. మొత్తం 20 వేల మంది అక్రిడేటెడ్ జ‌ర్న‌లిస్టులు ఉన్న‌ట్లు వీరిలో 3,700 మంది స్టేట్ లెవ‌ల్ జ‌ర్న‌లిస్టుల‌న్నారు.

Chief Minister KCR appeals to junior doctors to call off strike in view of public health

Image
 Asian Media Network A VijayenderReddy Hyderabad May 26, Chief Minister K Chandrashekhar  Rao has asked the Junior Doctors to call off  their strike keeping in view the overall public health and the existing Corona pandemic situation in the State and advised them to join duties immediately. The CM also made it clear that the government had never discriminated the junior doctors and their problems were all solved in the past and the government is ready to solve their just demands now.  On Wednesday, the Chief Minister held a review meeting at Pragati Bhavan here with Medical and Health officials on the Corona situation, vaccination programme and other issues. On this occasion, the officials brought to the notice of the CM on the Junior Doctors’ strike. Responding to the issues raised by the Junior Doctors, the CM said,” If the junior doctors demands are justified, the government has no objection to solve them. They can bring those demands to the government and get them solved. But it is

నాణ్యత లోపించిందని డ్రైనేజ్ లైను వెంటనే నాణ్యతతో పునరుద్ధరణ చేయాలని అధికారులను ఆదేశించిన కార్పొరేటర్

Image
Asian Media Network By A.Vijayender Reddy Correspondent  Hyderabad May 26, రామంతపూర్ బగాయత్ సాయి క్రిష్ణ కాలనీ లో (UGD) అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులు జరుగుతుండడంతో అక్కడి కాంట్రాక్టరు నాణ్యతపాటించకపోవడంతో  కాలనీవాసులు కార్పొరేటర్  దృష్టికి తీసుకొచ్చారు. స్పందించిన కార్పొరేటర్  వెంటనే అక్కడికి వెళ్లి జలమండలి అధికారు లను డీజి ఎం శ్రీధర్ రెడ్డి, మేనేజర్ సాయిబాబాను పిలిచి వారితో పర్యటించి అక్కడ నడుస్తున్న పనులను పర్యవేక్షిం చారు.  డ్రైనేజీ పైపుుల నిర్మాణంలో నాణ్యతా లోపం లేకుండాా చూడాలని అధికారులకు చెప్పారు ఇప్పటివరకు జరిగిన పని నాణ్యత ను పరిశీలించి నాణ్య్యతా లోపం ఉన్నట్లయితే పునరుద్ధరణ చేయాలని కార్పొరేటర్ బండారు శ్రీవాణి వెంకట్రావు అధికారుల ను ఆదేశించారు. దానిలో భాగంగా సాయి క్రిష్ణ కాలనీ వాసులు పరశురాం, శ్యాంసుందర్ రెడ్డి, శ్రీకాంత్, జలీల్, ప్రతాప్, చారి, శ్రీను, మహేష్, నరసింహ, మిశ్రా, సాయిబాబా, బాలకృష్ణ, రాజు చారి తో పాటు  బిజెపి నాయకులు రామంతపూర్ డివిజన్ బిజెపి ప్రెసిడెంట్ బండారు వెంకట్రావు, ప్రధాన కార్యదర్శి కుమారస్వామి, తిరుపతయ్య, నిశాంత్ పాల్గొన్నారు

Lift Irrigation Schemes proposed from Devarakonda to Kodad under Nagarjuna Sagar Left Canal jurisdiction by June 15

Image
Asian Media Network  A.Vijayendar Reddy  Correspondent Chief MinisterKChandrashekhar Rao has instructed the officials concernedtocompleteestimatesfor all the Lift Irrigation Schemes proposed from Devarakonda to Kodad under Nagarjuna Sagar Left Canal jurisdiction by June 15 And get ready for inviting the Tenders. For this, he had asked Minister Jagadeeshwar Reddy to take the responsibility to coordinate with the Irrigation officials. The CM suggested that 15 Lift projects sanctioned with laying foundation stone at Nellikallu, construction of canals, setting up of the Pumps and other related works’ estimates should be prepared. The CM instructed the Irrigation department officials to prepare estimates for each Lift separately and invite tenders for all of them at one time.  In the backdrop of the Kaleswaram project becoming a boon to Telangana, in the beginning of the rainy season, from the upper regions to the last Ayucut Tungaturthy, all the tanks, reservoirs, check dams should be fill

బీజేపీలో చేరడానికి రంగం సిద్ధం చేసుకున్న ఈటెల రేపో మాపో చేరిక ...!. .

Image
 AR Media/Asian Media By: K. AshokReddy, Sr. Journalist.  Published 25.5.2021, 6.50pm.     బీజేపీలోకీ ఈటల   ..బిజెపి నేతలతో వరుస భేటీలు  ...తాజాగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తో చర్చలు ... కేసుల భయంతోనే బిజెపి పంచన ....అన్ని రకాల సేఫ్ సైడ్ తో పక్క ప్లాన్.    : రాష్ట్ర మంత్రివర్గం నుంచి బర్తరఫ్ గురైన మాజీ మంత్రి ఈటల రాజేందర్ తన రాజకీయ భవితవ్యంపై ఎటూ తేల్చుకోలేక పోతున్నారు.  గత 25 రోజుల నుంచి కాంగ్రెస్ బిజెపి నేతలతో రాష్ట్ర రాజకీయ పరిస్థితులను    చర్చిస్తున్నప్పటికీ ఎలాంటి నిర్ణయం తీసుకోలేక పోతున్నారు. ఒకపక్క సీఎం కేసీఆర్ అత్యంత బలవంతుడు కావడంవల్ల తన రాజకీయ భవిష్యత్తును పక్కాగా మలుచుకునేందుకు బిజెపి సరైన రాజకీయ మార్గంగా భావిస్తున్నట్లు తెలుస్తోంది.  పైగా ముఖ్యమంత్రి కేసీఆర్ రోజుకో రకంగా భూ కబ్జా కేసులు, కుట్ర కోణం, బెదిరింపులు, హత్యాయత్నాలు, ప్రభుత్వ కూల్చివేత కుట్రల కేసులను బనాయించేందుకు రంగం సిద్ధం చేస్తున్న విషయం విదితమే. అయితే ఈ కేసులన్నిటిని ఎదుర్కొనేందుకు రక్షణ కవచం కేవలం భారతీయ జనతా పార్టీ మాత్రమే ఇవ్వగలరని గట్టిగా భావిస్తున్నారు. ఇందుకు ఆయన కుటుంబ సభ్యులు సైతం  కేసులలో ఇబ్బందులు ప

చెత్తను తక్షణం ఎత్తివేయండి... భాగ్యనగరంలో పలు ప్రాంతాల్లో నగర మేయర్ గద్వాల విజయలక్ష్మి పర్యటన

Image
 Asian Media Network By..Vijaya dar Reddy Hyderabad M ay 25   హైదరాబాద్ నగరమేయర్ గద్వాల్ విజయలక్ష్మి నగరంలో  పారిశుద్ధ్యం పై  ఆకస్మిక తనికీలు  ఉస్మానియా   హాస్పిటల్  ను సందర్శించిన నగర  మేయర్ గద్వాల్ విజయలక్ష్మి.           ఉదయం 6 గంటలకు మొదలైన మేయర్ పర్యటన osmania ఆసుపత్రి  వద్ద 5 రూపాయల బోజనం కౌంటర్ వద్ద చెత్తను చూసి వెంటనే తీసి వేయాలని ఆదేశించారు. అక్కడ కౌంటర్ హాస్పిటల్ కు ఇబ్బందిగా ఉండడం గమనించిన మేయర్ అక్కడ అన్నపూర్ణ కాంటీన్ కౌంటర్ ను వెంటనే షిఫ్ట్ చేయాలని ఆదేశించారు. హాస్పిటల్ లోపల ఫస్ట్ అండ్ మెడికల్ ఆఫీసర్ డ్యూటీ మెడికల్ ఆఫీసర్  లతో కలసి సందర్శించిన లోపల బాగం చాలా చోట్ల  పారిశుద్ధ్య లోపాలను  గమనించిన మేయర్  సిబ్బంది ని పిలిచి మొత్తం క్లియర్ చేయాలని ఆదేశించారు . మెడికల్ వేస్ట్  కింద పడడం గమనించిన మేయర్ ఇలాంటి సంగటనలు మళ్ళీ జరగకుండా చూసకుకోవాలని ఆదేశించారు . అక్కడ ఉన్న పేషెంట్ లతో మాట్లాడిన మేయర్ కరొన positive  వచ్చిన పేషెంట్ లను గాంధీ కి వెంటనే షిఫ్ట్ అయ్యే విదంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు . వార్డు లో మరియు ఆపరేషన్ థియేటర్ మరియు మార్చురీ సమస్యలను మేయర్ దృష్టికి రాగా ముఖ్యమంత్

ఈ నెల 26న ప్రేక్షకుల ముందుకు రానున్నపోలీస్ పవర్ @ ఊర్వశి

Image
Asian Media Network Hyderabad May 25,       సర్వేశ్వర మూవీస్ పతాకంపై స్వీయ దర్శకత్వంలో బహుముఖ ప్రతిభాశాలి శివ జొన్నలగడ్డ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా నటించిన చిత్రం "పోలీస్ పవర్'. గుద్దేటి బసవప్ప మేరు నిర్మాత. నందిని కపూర్, మల్లిక, చదలవాడ హరిబాబు, మలినేని లక్ష్మయ్య చౌదరి తదితరులు ఇతర ముఖ్య పాత్రలు పోషించిన ఈ చిత్రం ఊర్వశి ప్రేక్షకులను ఈనెల 26 నుంచి అలరించనుంది.       సిన్సియర్ పోలీస్ ఆఫీసర్స్ తాలూకు పవర్ ను, మా హీరో కమ్ డైరెక్టర్ శివ జొన్నలగడ్డ టేలెంట్ ను చాటి చెప్పే 'పోలీస్ పవర్' యాక్షన్ ఎంటర్టైనర్లు ఇష్టపడేవారందరినీ అలరిస్తుందని నిర్మాత బసవప్ప పేర్కొన్నారు. తమ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా గల తెలుగు ప్రేక్షకులకు చేరువ చేస్తున్న "ఊర్వశి"కి హీరో కమ్ డైరెక్టర్ శివ జొన్నలగడ్డ కృతజ్ఞతలు తెలిపారు.      ఈ చిత్రానికి ఎడిటింగ్: రేణుకబాబు.ఎ, కెమెరా: బి.ఎస్.కుమార్-బాపు.జి, ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్: చంద్రారెడ్డి, నిర్మాత: గుద్దేటి బసవప్ప మేరు, కథ-మాటలు-సంగీతం-స్క్రీన్ ప్లే-దర్శకత్వం: శివ జొన్నలగడ్డ!!

-ఈ పాస్ ఉంటేనే రాష్ట్రంలోకి అనుమతి - డీజీపీ మహేందర్ రెడ్డి*,

Image
 AsianMedia /AR Mediఆ  By..Badri Srikanth హైద్రాబాద్ మే24 ఇతర రాష్ట్రాల నుండి తెలంగాణ రాష్ట్రం లోకి ప్రవేశించే అన్ని వాహనదారులను తప్పనిసరిగా సంబంధిత రాష్ట్రాల అధికారులు జారీ చేసిన ఈ-పాస్ లేదా తత్సమాన పాస్ లుంటేనే   అనుమతించడం  జరుగుతుందని డీజీపీ మహేందర్ రెడ్డి స్పష్టంవేశారు . అయితే, ఇతర రాష్ట్రాలనుండి పేషంట్లను తీసుకువచ్చే అంబులెన్సులు, ఇతర వాహనాలను మాత్రం  ఏ విధమైన ఆంక్షలు లేకుండా రాష్ట్రంలోకి యధావిధిగా అనుమతి ఇస్తున్నామని తెలిపారు.  వివిధ రాష్ట్రాల నుండి తెలంగాణకు వచ్చే వాహనాలను ఆయా రాష్ట్రాల సరిహద్దుల్లో నిలిపి వేస్తున్నారన్న వార్తలపై డీజీపీ మహేందర్ రెడ్డి నేడు వివరణ ఇచ్చారు.  మెడికల్ ఎమర్జెన్సీ మినహా  సంబంధిత రాష్ట్రాలు  జారీచేసిన ఈ-పాస్ లను కలిగి ఉన్న అన్ని రకాల వాహనదారులను మాత్రం అనుమతిస్తున్నామని  తెలిపారు. దీనితోపాటు, జాతీయ రహదారులపై అన్నిరకాల ట్రాన్స్ పోర్ట్ వాహనాలను అనుమతిస్తున్నామని స్పష్టం చేశారు  తెలంగాణా రాష్ట్రంలో కోవిద్ నియంత్రణకై లాక్ డౌన్ విధించిన సందర్భంగా ట్రాఫిక్  నియంత్రించేందుకు పలు చర్యలు చేపట్టామని తెలిపారు.

మాస్క్ వరుసగా వాడితే ఫంగస్ వచ్చే అవకాశం

Image
  _Asian Media Network  By.A.Vijayendar  Reddy May24,2021 ఒకే మాస్క్ 2 నుంచి 3 వారాలు వాడితే బ్లాక్ ఫంగస్ వచ్చే ఛాన్స్: AIIMS వైద్యులు.. _కొవిడ్-19 వైరస్‌తో ఇండియా పోరాడుతున్నది. కరోనా మహమ్మారి నివారణకు వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చినా సరిపడా సప్లయ్ లేకపోవడంతో దేశంలో కొవిడ్ వ్యాప్తి విస్తారంగా జరుగుతోంది. దీనికి తోడు కొత్త కొత్త వైరస్‌లు వెలుగులోకి వస్తున్నాయి. మనదేశంలో కొవిడ్‌తో పాటు బ్లాక్ ఫంగస్, వైట్ ఫంగస్ కొత్త రకం వేరియంట్లు వెలుగుచూడటం ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నాయి .  ఈ నేపథ్యంలో బ్లాక్ ఫంగస్ వేరియంట్ రావడానికి అధికమోతాదులో స్టెరాయిడ్స్ వాడకం కారణమని వైద్యులు వెల్లడించిన విషయం తెలిసిందే. తాజాగా AIIMS వైద్యులు బ్లాక్ ఫంగస్‌కు అభివృద్ధి చెందడానికి గల కారణాలను వివరించారు.._ _COVID-19 రోగులలో నివేదించబడుతున్న బ్లాక్ ఫంగల్ ఇన్ఫెక్షన్ 'మ్యూకోమైకోసిస్ కొత్తది కాదని, అయితే ఇది అంటువ్యాధి నిష్పత్తిలో ఇంతకు ముందెన్నడూ జరగలేదని ఎయిమ్స్ న్యూరో సర్జరీ ప్రొఫెసర్ డాక్టర్ పి శరత్ చంద్ర తెలిపారు. మ్యూకోర్మైకోసిస్ సంక్రమణకు కారణాలపై డాక్టర్ చంద్ర మాట్లాడుతూ.. '' రెండు నుంచి మూడు

కేసీఆర్ సర్కార్ హిందుత్వ ఎజెండాతో పనిచేసస్తోంది

Image
 Asian Media Network/AR Media Anchi Anil Kumar Journalist  Hyderabad May 23, వీసీ పదవికి ఒక్క ముస్లిం దొరకలేదా?   కేసీఆర్‌ను నిలదీసిన మహ్మద్‌ అలీ షబ్బీర్‌   రహస్య మతపర ఎజెండా అమలు–కాంగ్రెస్‌ ఆరోపణ   కరోనా లాక్‌డౌన్‌ ఉల్లంఘన కేసుల్లో మతపక్షపాతం–షబ్బీర్‌   తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌ రావు మతపరమైన ఎజెండాను అనుసరిస్తున్నారని మాజీ మంత్రి, తెలంగాణ శాసనమండలిలో మాజీ ప్రతిపక్ష నాయకుడు మహ్మద్‌ అలీ షబ్బీర్‌ ఆరోపించారు . కేసీఆర్ సర్కార్  వివిధ విశ్వవిద్యాలయాలకు ప్రభుత్వం శనివారం పది మంది  వైస్‌–ఛాన్సలర్లను నియమించిన జాబితా పరిశీలిస్తే అదే అర్ధం అవుతుందన్నారు. వీసీగా నియమించేందుకు విద్యావంతుడైన ఒక్క ముస్లిం కూడా కేసీఆర్‌ ప్రభుత్వానికి కనబడలేదా అని ప్రశ్నించారు .   , సీఎం కేసీఆర్‌ తనొక లౌకిక నాయకుడని చెప్పుకునేందుకు విశ్వప్రయత్నాలు చేస్తుంటారని, ఆచరణలో మాత్రం రహస్య మతపరమైన ఎజెండాను అమలు చేస్తున్నారని విమర్శించారు. ఏదేమైనా, టిఆర్‌ఎస్‌ ప్రభుత్వం ముస్లిం ఇతర మైనారిటీ వర్గాలకు చెందిన వారికి ఉన్నత పదవులను ఇవ్వకుండా బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌ల మతపరమైన ఎజెండాను అమలు చేస్తోందని ధ్వజమెత్తారు.   తెల