Posts

Showing posts from May, 2021

ఆనందయ్య మందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన ఏపీ సర్కార్.....కానీఆనందయ్య మందు వాడితే కోవిడ్‌ తగ్గుతుంది అనడానికి నిర్ధారణలు లేవని తేల్చిన నివేదికలు

Image
Asian Media Network  Hyderabad May 31 కంట్లో వేసే డ్రాప్స్‌ తప్ప, ఆనందయ్య ఇస్తున్న మందులకు రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్‌ కె అనే మందును కూడా కమిటీ ముందు చూపించలేదు కాబట్టి దీనికి  నిరాకరణ ఆనందయ్య ఇచ్చే పి, ఎల్, ఎఫ్‌... మందులకు గ్రీన్‌ సిగ్నల్‌ సీసీఆర్‌ఏఎస్‌ నివేదిక ప్రకారం నిర్ణయం తీసుకున్న రాష్ట్ర ప్రభుత్వం కంట్లో వేసు మందుపై ఇంకా రావాల్సి ఉన్న నివేదికలు ఆనందయ్య ఇస్తున్న మిగిలిన మందుల వల్ల హాని లేదని తేల్చిన నివేదికలు సీసీఆర్‌ఏఎస్‌ నివేదిక ప్రకారం ఆనందయ్య మందు వాడితే హాని లేదని తేల్చిన నివేదికలు కాని, ఆనందయ్య మందు వాడితే కోవిడ్‌ తగ్గుతుంది అనడానికి నిర్ధారణలు లేవని తేల్చిన నివేదికలు కంట్లో వేసే డ్రాప్స్‌ విషయంలో పూర్తి నివేదికలు రావాల్సి ఉంది: నివేదికలు రావడానికి మరో 2–3 వారాల సమయం  ఆనందయ్య మందు వాడినంత మాత్రాన మిగిలిన మందులు ఆపొద్దని రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞప్తి డాక్టర్లు ఇచ్చిన మందులు వాడుతూ.. ఎవరి ఇష్టాను సారం వారు ఆనందయ్య మందును వాడుకోవచ్చు ఆనందయ్యమందును తీసుకోవడానికి కోవిడ్‌పాజిటివ్‌ రోగులు రాకుండా ఉండాలన్న రాష్ట్ర ప్రభుత్వం వారికి బదులు వారి సంబంధీకులు వచ్చి మందును తీసుకెళ్తే.

ముఖ్యమంత్రి కేసీఆర్ మంత్రి కేటీఆర్ కరోనా కట్టడి నివారణ కోసం సైనికుల్లా పని ఏం చేస్తున్నారు నందు బిలాల్ కిషోర్ వ్యాస్

Image
: కరోనా కట్టడికి ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్ సైనుకులలాగా హహర్నిశలు కృషిచేస్తున్నారని అదిత్య కృష్ణ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్, టీఆరెస్ నాయకులు నందు బిలాల్ పేర్కొన్నారు. కరోనా లాక్డౌన్ వల్ల పనులు లేక తినడానికి తిండి లేక ఇంట్లో ఇబ్బందులు పడుతున్న చిరువ్యాపారులు, దినసరి కూలీలుకడుపు నింపడానికి ఆదిత్య కృష్ణా చారిటబుల్ ట్రస్ట్, టిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు నందు కిషోర్ వ్యాస్ బిలాల్ ముందుకు వచ్చారు . గోశామహల్ డివిజన్ లోని ఆర్యసామాజ్ భవనంలో జోషివాడి, నాయబస్తీ ,లక్ష్మినారాయణ బస్తి,గోశామహల్ బస్తీలకు చెందిన 200వందల మంది నిరుపేద ప్రజలకు 10 కిలోల బియ్యం,500వందల  ఎన్ 95 మాస్క్ లను మాజీ కార్పొరేటర్ పరమేశ్వరి సింగ్,శైలేష్ తో కలసి నంద్ కిషోర్ వ్యాస్  బిలాల్ అందజేశారు.ఈ సందర్భంగా శైలేష్ కుర్మా మాట్లాడుతూ.. లాక్డౌన్ తో పనులు లేక ఇంటివద్దే ఉన్న ఆకలితో అలమటిస్తున్న నిరుపేదలను గుర్తించి గత 20రోజులుగా నిరుపేదలకు. నిత్యావసర సరుకులు,మాస్కులు ఇవ్వడం గొప్పవిషయం అన్నారు.   స్థానికంగా ఉన్న బీజేపీ కార్పొరేటర్స్ ప్రజల బాధలను కనీసం పట్టించుకోకపోవడం సిగ్గుసేటని శైలేష్ మండిపడ్డారు.ప్రజలకు ఏ ఆపద వచ్చిన మాకు నందు బిలాల

:మేము పెట్టిన బిక్ష "నమస్తే తెలంగాణ" ... ఆస్తులు అమ్మైనా ఆత్మ గౌరవం కాపాడుకుంటాం

Image
. AR Media Network By/ K. Ashok reddy, Sr. Journalist,  Hyderabad. Published: 30.5.2021, 10.30 pm తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు వేడెక్కుతున్నాయి. ఈటల రాజేందర్ కుటుంబం కెసిఆర్ ప్రభుత్వం పై నిప్పులు చెరుగుతోంది. ఆత్మగౌరవం నినాదంతో తో ముప్పేట దాడి చేయాలని ఈటల రాజేందర్ కుటుంబం గట్టిగా నిర్ణయించుకుంది. ఉన్న ఆస్తులు సైతం అమ్ముకుని కెసిఆర్ కుటుంబం పై తిరుగుబాటు బావుటా ఎగురవేయదానికి  సన్నద్ధమవుతోంది. ఇందులో భాగంగానే ఈటల రాజేందర్ ఢిల్లీ స్థాయి నుంచి నరుక్కుంటూ వస్తుండగా, ఆయన సతీమణి జమున    హచరిస్ గ్రూప్ ఆఫ్  చైర్ పర్సన్ జమునా రెడ్డి మాత్రం రాష్ట్రంలో ఫైర్ బ్రాండ్ గా అతరించేందుకు నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. అసలు కేసీఆర్ ఉద్యమ సమయంలో ఎలా ఉండేవాడు..?  అసలు ఆయన ఆస్తులు అప్పట్లో ఎంత ఉండేది..? ఇప్పుడు ఎంత ఉన్నాయి ..? అనే విషయాలపై విచారణ చేయాలని జమునా రెడ్డి విలేకర్ల సమావేశంలో ఓపెన్ చాలెంజ్ చేశారు. అలాగే ఈటెల రాజేందర్ ఆస్తులపై ఆగమేఘాలపై విచారణ చేసి అధికారాన్ని దుర్వినియోగం చేయడం కాదా అని ప్రశ్నించారు. తెలంగాణ ఉద్యమ సమయంలో ఆంధ్ర మీడియా తెలంగాణ ఉద్యమాన్ని తొక్కి పారేస్తూ ఉందని ఆలోచించి మనకంటూ ఒక పత్రి

..10 తేదీ వరకు లాక్ డౌన్ పొడిగింపు.. భూముల రిజిస్ట్రేషన్లకు అనుమతి రైతు బంధు ఆర్ధిక సాయాన్ని జూన్ 15 నుంచి 25 వరకు రైతులకు అందించాలని రాష్ట్ర క్యాబినెట్ నిర్ణయం

Image
Asian Media Network A.Vijayendar Reddy Correspondent Hyderabad May 30,         ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ఆదివారం ప్రగతి భవన్ లో జరిగింది. సుధీర్ఘంగా సాగిన సమావేశం, పలు అంశాల మీద చర్చించి నిర్ణయాలు తీసుకుంది. రాష్ట్రంలో కొనసాగుతున్న లాక్ డౌన్ ను రేపటి నుంచి ( మే 31 నుంచి ) మరో పదిరోజుల పాటు పొడిగించాలని రాష్ట్ర  కేబినెట్ నిర్ణయించింది. ఇందులో భాగంగా ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు సడలింపు ఉంటుంది . సడలింపు సమయంలో బయటకు వెల్లినవాల్లు తిరిగి ఇంటికి చేరడానికి మరో గంట పాటు, (సడలింపు సమయానికి అధనంగా) అంటే మధ్యాహ్నం 2 గంటల వరకు వెసులు బాటు ఉంటుంది. ఇక ఆ తర్వాత మధ్యాహ్నం రెండు గంటల నుంచి తెల్లారి ఉదయం ఆరు గంటల దాకా  లాక్ డౌన్ ను అత్యంత కఠినంగా అమలు చేయాలని కేబినెట్ నిర్ణయించింది.... లాక్ డౌన్ పొడిగింపు నేపధ్యంలో  కొవిడ్ , లాక్ డౌన్ సడలింపు నిబంధనలను అనుసరించి. ప్రభుత్వ పనిదినాల్లో, స్టాంప్స్ అండ్ ,  రిజిష్ట్రేషన్ల శాఖ ఆధ్వర్యంలో జరిగే భూములు, ఆస్తుల రిజిష్ట్రేషన్లతో పాటు, రవాణాశాఖ ఆధ్వర్యంలో జరిగే వాహనాల రిజిస్ట్రేషన్ కార్యకలాపాలకు అనుమతించా

ఆకలితో అలమటిస్తున్న 350మంది గంగ పుత్రులకు 10కిలోల బియ్యం, ఎన్ 95 మాస్కులను ఆదిత్య శ్రీకృష్ణ చారిటబుల్ ట్రస్ట్ చెర్మన్, టి ఆరస్ రాష్ట్ర నాయకులు నందు కిషోర్ వ్యాస్

Image
AsianMedia Network Hyderabad  May30   లాక్ డౌన్ కొనసాగుతున్న నేపథ్యంలో పనులు లేక, చేపల విక్ర యాలు లేక ఆకలితో అలమటిస్తున్న 350మంది గంగ పుత్రులకు 10కిలోల బియ్యం, ఎన్ 95 మాస్కులను ఆదిత్య శ్రీకృష్ణ చారిటబుల్ ట్రస్ట్ చెర్మన్, టి ఆరస్ రాష్ట్ర నాయకులు నందు కిషోర్  వ్యాస్ ముందుకొచ్చారు . మచ్చిపుర లోని జలక్ క్షత్రియ భవన్ లొ సమాజ్ అధ్యక్షులు వినోద్ సింగ్, మాజి కార్పొరేటర్ పరమేశ్వరి సింగ్ తొ కలసి సరుకులు, మాస్కులను అందించారు.ఈ సందర్బంగా వినోద్ సింగ్ మాట్లాడుతూ... లాక్ డౌన్ తొ చేపల వ్యాపారాలు లేక ఆర్థికంగా ఇబ్బందులకు గురివుతున్న గంగ పుత్రులకు నంద కిషోర్ సహాయాన్ని అందించేందుకు ముందుకు రావడంఅభినందనీయమన్నారు   . తమ కులస్థులకు ఎలాంటి ఆపద వున్న నందు బిలాల్ దృష్టికి తీసుకెళ్ళితే అయన సమస్యలను వెంటనే పరిష్కరిస్తారని తెలిపారు. లాక్ డౌన్ కొనసాగే వరకు తమ ట్రస్ట్ ద్వారా నిత్యావసర సరుకులు అందింస్థామని నందు బిలాల్ తెలిపారు .

ఆకు రసం తో కిడ్నీ సమస్యలన్నీ దెబ్బకు పోతాయి.... డయాలసిస్ పేషంట్లు కూడా నార్మల్ అవుతారు

Image
 Asian Media/AR Media  By...Narasimha Rao Hyderabad May 30   మన ఆహార పదార్థాలు, పరిసరాల్లోని మొక్కల్లో ఎంతో అమూల్యమైన ఔషద గుణాలు దాగి ఉన్నాయి. వేలు, లక్షల రూపాయలు ఖర్చుచేసినా నయంకాని వ్యాధులను ఇట్టే పారదోలే అద్భుత లక్షణాలెన్నో ఉన్నాయి. మన పూర్వీకులు పదిపైసలు ఖర్చు లేకుండా ఎన్నో ప్రాణాంతక వ్యాధుల నుంచి రక్షణ పొంది పది కాలాలు పదిలంగా ఉండేవారు. దానికి కారణం పెరటి మొక్కల వైద్యమే అని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు... * అటువంటిదే ఈ అటిక మామిడి తీగ (పల్లెల్లో విరివిగా పెరుగుతుంది.. దీనిని అంటుడు కాయ మొక్క అని కూడా అంటుంటారు) కూడా..* కిడ్నీ సమస్యలన్నిటికీ ఇది చక్కటి పరిష్కారం. కిడ్నీలో రాళ్లు ఏర్పడినా, ఇతరత్రా వ్యాధులు వచ్చినా, వచ్చే అవకాశాలున్నా కింద చెప్పిన విధంగా వాడితే చాలు మీ కిడ్నీల సమస్యలన్నీ తొలగిపోతాయని మన సంప్రదాయక వైద్యమైన ఆయుర్వేదం చెబుతోంది. కిడ్నీలు ఫెయిల్ అయి ఆఖరు దశ అయిన డయాలసిస్ వరకు వచ్చిన వారి ప్రాణాలను సైతం అటిక మామిడి రసంతో రక్షించవచ్చని ఆయుర్వేద నిపుణులు ఢంకా బజాయించి చెబుతున్నారు. ఇంతకూ ఏం చేయాలంటే.. తయారీ విధానం: * అటిక మామిడి తీగను తెంచుకుని ఆకులు, పువ్వులు, రెమ్మలు, వేర

**బాలల రక్షణ సంరక్షణ ధ్యేయం* - సీ డబ్ల్యూ సీ చైర్ పర్సన్ అన్నమనేని అనిల్ చందర్ రావు

Image
  Asian Media Network వరంగల్ అర్బన్ 29.05.2021 కోవిడ్ లాక్ డౌన్ నేపథ్యంలో   బాలల రక్షణ సంరక్షణ ధ్యేయంగా పనిచేస్తున్నట్లు జిల్లా బాలల సంక్షేమ సమితి చైర్ పర్సన్ అన్నమనేని అనిల్ చందర్ రావు అన్నారు, శనివారం  రోజున సుబేదారి లోని బాల రక్షా భవన్ లో జిల్లా బాలల పరిరక్షణ విభాగం అధికారులతో  కోవిడ్  బారిన పడి మరణించగా అనాధలైన పిల్లలకు కల్పించే పునరావాస చర్యలు పై  సమీక్ష సమవేశం ఏర్పాటు చేసి  భవిష్యత్ కార్యాచరణ ప్రణాళిక గురించి వివరిస్తూ వరంగల్ అర్బన్ జిల్లాలో ఇటీవలి కాలంలో కరోనా పాజిటివ్ వచ్చి తల్లి తండ్రులను కోల్పోయిన పిల్లల కోసం, గతంలో తల్లి కానీ తండ్రి కానీ ఏదేని కారణం చేత చనిపోయినా, లేదా కరోనా బారిన పడి చనిపోయినా తల్లి లేదా తండ్రి,   ఇప్పుడున్న పరస్థితుల్లో ఎవరు లేక నిరాశ్రయులైన పిల్లలకు తక్షణ పునరావాసం కల్పించుటకుగాను 040-23733665 నంబర్ కు ఫోన్ చేయాలని,  ఆపదలో ఉన్న బాల బాలికలు తక్షణ పునరావాసం రక్షణ సంరక్షణ కోసం 24 గంటలు పనిచేసే ఉచిత సహాయవాణి చైల్డ్ లైన్  1098 నంబర్ కు ఫోన్ చేయాలని  తెలిపారు. స్థానిక అంగాన్ వాడి టీచర్ కు సమాచారం అందించాలని తెలిపారు, రాష్ట్ర మహిళాభివృద్ది శిశు సంక్షేమ శాఖ ప్రత్

మోడీ ఏడేళ్ల పాలన పూర్తైన సందర్భంగా తెలంగాణ వ్యాప్తంగా సేవాకార్య క్రమాలు చేపట్టనున్న రాష్ట్ర బి జె పి శ్రేణులు

Image
 Asian Media Network Hyderabad may 29 నరేంద్ర మోదీ  ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా, మే 30, 2019న రెండోసారి అధికారంలోకి వచ్చి రేపటికి రెండేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా భారతీయ జనతా పార్టీ దేశ వ్యాప్తంగా సేవా కార్యక్రమాలు చేయాలని నిర్ణయించింది. కరోనాను దృష్టిలో పెట్టుకుని ఉత్సవంలా కాకుండా లాక్ డౌన్ నిబంధనలకు లోబడి కరోనాను అరికట్టే ప్రయత్నంలో భాగంగానే సేవా కార్యక్రమాలు ఉండాలి. దేశంలోని ప్రతి డివిజన్ లో కనీసం 10 పోలింగ్ బూత్ లలో సేవా కార్యక్రమాలు కొనసాగుతాయి. కార్యకర్తలు, పార్టీ శ్రేణులంతా కేంద్ర పార్టీ ఆదేశాల మేరకు సేవా కార్యక్రమాల్లో పాల్గొనాలి. గత ఏడాదిన్నర నుంచి కరోనా బారిన పడ్డ ప్రపంచ దేశాలతో పాటు భారతదేశం కూడా కరోనా రక్కసిని ఎదుర్కొనేందుకు, కొవిడ్ ను నిలువరించేందుకు నరేంద్ర మోదీ సర్కారు అహర్నిశలు శ్రమిస్తూనే ఉంది. శ్రీ నరేంద్ర మోదీ గారి నాయకత్వంలోని భారత ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంది. సాహసోపేత నిర్ణయాలతో దేశాన్ని కాపాడుతూనే ఉంది. తీవ్రమైన కోవిడ్‌ సంక్షోభంలో కూడా దేశ ఆర్థిక వ్యవస్థకు పునరుజ్జీవం పోసేలా కేంద్ర ప్రభుత్వం ‘ఆత్మ నిర్భర్‌ భారత్‌ అభియాన్

నంద్ కిషోర్ వ్యాస్ బిలాల్(అదిత్య ఆధ్వర్యంలో నిరుపేదలకు నిత్యవసర వస్తువులు అందజేస్తున్న కృష్ణ చారిటబుల్ ట్రస్ట్

Image
 Asian Media Network Hyderabad May28 విపత్కర సమయంలో పనులు లేక తినడానికి తిండి లేని నిరుపేదలకు  అదిత్య కృష్ణ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్,టీఆరెస్ నాయకులు నంద్ కిషోర్ వ్యాస్ బిలాల్ నేనున్నానంటూ ఆపన్న ఆస్తం అందిస్తున్నారు... .గోశామహల్ నియోజకవర్గంలోని మార్కస్ బాష్తిలోని 150మంది నిరుపేదలకు 10కిలోల బియ్యం,ఎన్-95మాస్కులను నంద్ కిషోర్ వ్యాస్ బిలాల్,మాజీ కార్పొరేటర్ పరమేశ్వరి సింగ్,ట్రస్ట్ సభ్యులతో కలిసి అందజేశారు.ఈ సందర్భంగా నంద్ బిలాల్ మాట్లాడుతూ...ప్రపంచం కరోనా మహమ్మరితో అతలాకుతలం ఐతున్న నేపథ్యంలో లక్డౌన్ విధించడంతో నిరుపేదలకు పనులు లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారికి తమ ట్రస్ట్ ముందుండి ఆదుకుంటుందని తెలిపారు.ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్  ఆదేశాల మేరకు కరోనా విపతుల్లో ఇబ్బందులు ఎదుర్కొంటున్న  నిరుపేదలకు తమ ట్రస్ట్ ఆదుకుంటుందని నంద్ బిలాల్ స్పష్టం చేశారు.కరోనా కట్టడికి ప్రభుత్వం అన్నివిధాలుగా చర్యలు తీసుకుంటుందని త్వరలో కరోనా మహమ్మారి పూర్తిగా నయం ఐతుందని ప్రజలు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.  : నంద్ కిషోర్ వ్యాస్ బిలాల్(అదిత్య కృష్ణ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్, టీఆరెస్ నాయకుడు ) బైట్:చరణ్(మార

మంచిర్యాలలో కరోనాకు అద్భుత ఆయుర్వేద వైద్యం అందిస్తున్న బచ్చల భీమయ్య గౌడ్

Image
Asian Media Network మంచిర్యాల లో కరోన కు  అద్భుతమైన ఆయుర్వేద వైద్యం   మంచిర్యాల మందమర్రి పట్టణంలో కరోన తో ఇబ్బందులు పడుతున్న ప్రజలకు     భీమయ్య గౌడ్  ఆపద్బంధు గా మారాడు ఆయన రోగులతో ప్రేమగా మాట్లాడుతూ అందిస్తున్న ఆయుర్వేద వైద్యం ఆ ప్రాంత ప్రజలకి సంజీవని గా మారింది భీమయ్య గౌడ్ నెల్లూరు జిల్లా కృష్ణపట్నంం చెంది ఆనందం కంటే కూడా అద్భుతంగాా వైద్యం అందిస్తున్నాడని స్థానికులు అంటున్నారు బచ్చలి భీమయ్య గౌడ..- కరోనా వచ్చిన వారిని వెంటనే నయం చేసే విధంగా  కరోనా పేషెంట్ దగ్గరికి మాస్కు  లేకుండా  కెళ్ళి పక్కన కూర్చోబెట్టుకుని మాట్లాడుతూ  వారిలో ఆత్మస్థైర్యం నింపుతున్నాడు తనకు దూరంగా ఉండొద్దని ప్రేమగా వచ్చి తను ఆలింగనం చేసుకోమని రోగులకు చెబుతాడు వారిని కౌగిలించుకుంటూ తన ఎదురుగా  దగ్గుమని చెప్పుతూ వారితో ప్రేమగా  ఎటువంటి భయం బెదురు లేకుండా వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకుంటాడు ఇదంతా ఆయన ఎటువంటి మాస్కు లేకుండానే రోగితో మాట్లాడుతాడు ఇలా ఆయన చేసే వైద్యం రోగులకు ఇచ్చే మనోధైర్యంతో ఎంతోమంది ఇది కరోనా నుంచి బయట పడుతున్నారు లక్షలు పోసి నా ప్రాణానికి గ్యారెంటీ లేని ఈ రోజుల్లో కేవలం భీమయ్య గౌడ్ ఇస్తున్న వైద్యంతో

ఈటెల రాజేందర్ తో ప్రొఫెసర్ కోదండరాం మాజీ పార్లమెంట్ సభ్యుడు కొండా విశ్వేశ్వర్ రెడ్డి భేటీ

Image
Asian Media Network  Mohon Bairaagi Hyderabad May27 ఈటలరాజేందర్ నివాసంలో ఈటల రాజేందర్ తో సమావేశం అయిన ప్రాఫెసోర్ కోదండరాం,  కొండా విశ్వేశ్వర్ రెడ్డి.  సమావేశం తరువాత కొండా విశ్వేశ్వర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ..  రాజకీయ కక్ష తో ఈటల మీద చర్యలు తీసుకున్నారు. మోరల్ సపోర్ట్ ఇవ్వడానికి వచ్చాము. రాజకీయాలు చర్చించలేదు. కెసిఆర్ కు దమ్ముంటే ఎందుకు ఈటెల ను పార్టీ నుండి ఎక్స్పెల్ చెయ్యలేదు.  అయినా రాజకీయాలకు ఇది సమయం కాదు. కరోనా నివారణకు మా వంతు ప్రయత్నం చేస్తున్నాం. కోవిద్ తో కొట్లడడం అందరి ముందు చేయాల్సిన పని. కెసిఆర్ ఈ రాజకీయాలు పక్కన పెట్టీ ప్రజల ఆరోగ్యం మీద దృష్టి పెట్టండి.  ఐక్య వేదిక కోసం ప్రయత్నం చేస్తున్నాం.  ప్రో. కోదండరాం మాట్లాడుతూ..  విచిత్రమైన విషయం రాజకీయ పరిస్థితి తెలంగాణ లో ఉంది. రాజకీయ  విభేదాలు ఉంటే చర్చించాలి తప్ప కక్ష సాధించడం ఎంటి?  కెసిఆర్ దగ్గర పని చేసే వారు ఎవరైనా తన నీడలో బ్రతకాలి అనుకుంటాడు. వ్యక్తిగతంగా ఎదిగితే ఒప్పుకోడు.  విపరీతమైన  విద్వేషం చూపిస్తాడు.   రాజకీయంగా,  ఆర్థికపరంగా ఒత్తిడి తీసుకువచ్చి ఇబ్బంది పెడతారు.   వైద్య దొరకక ప్రజలు ఇబ్బంది పడుతుంటే పట్టించుకోకుండ

అక్రిడేషన్ తో సంబంధం లేకుండా జర్నలిస్టుల కు ,కుటుంబసభ్యుల కు వ్యాక్సిన్.ఇవ్వాలి..తెలంగాణ యూనియన్ ఆఫ్ జర్నలిస్ట్ డిమాండ్..

Image
  ఏఆర్ మీడియా, హైదరాబాద్ : మే 26 . అక్రిడేషన్ లేని జర్నలిస్టులందరికీ  వాక్సిన్ ఇవ్వాలి.... .. చిరు వ్యాపారుల కంటే అధ్వానమా..?..  .. .స్పైడర్లకి ఇచ్చిన విలువ జర్నలిస్టిక్ లేదా..?  ..జర్నలిస్టుల పట్ల ప్రభుత్వానికి చిన్న చూపు ఎలా ..? ..జర్నలిస్టు కుటుంబ సభ్యులందరికీ వ్యాక్సినేషన్ ఇవ్వాలి  ...తెలంగాణ యూనియన్ ఆఫ్ జర్నలిస్ట్ డిమాండ్    : రాష్ట్రంలో వివిధ ప్రసార మాధ్యమాల్లో పనిచేస్తున్న అక్రిడేషన్ లేని జర్నలిస్టులందరికీ కోవిడ్ వాక్సినేషన్ అందించాలని తెలంగాణ యూనియన్ ఆఫ్ జర్నలిస్ట్స్ (యు టి  జె)  నేతలు డిమాండ్ చేశారు. ఈ మేరకు యూనియన్ నేతలు అమర్ సతీష్ కమాల్ అశోక్ రెడ్డి,గోపి యాదవ్ లు  విడుదల చేసిన ఒక ప్రకటనలో జర్నలిస్టు కుటుంబ సభ్యులకు సైతం వ్యాక్సిన్ ఉచితంగా అందించాలని  డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల కోవిడ్ స్పైడర్ లను గుర్తించి వారికి ఉచితంగా కోవిడ్ వాక్సినేషన్ అందించాలని నిర్ణయించడం సముచితమే. ఈ స్పైడర్ విభాగంలో కిరాణా కొట్టు వ్యాపారులు, వీధుల్లో తిరిగే బండి కొట్టు వ్యాపారులు, ఆటో డ్రైవర్లు, గ్యాస్ సిలిండర్ డెలివరీ బాయ్స్, పెట్రోల్ పంపు లో పనిచేసే సిబ్బంది తదితరులను స్పైడర్ లుగా గుర్త