Posts

Showing posts from June, 2021

తెలంగాణలో "రాజన్న రాజ్యం" కోరింది ఎవరు..?.

Image
  షర్మిలమ్మ ఏంది నీ డ్రామా ..? తెలంగాణలో నీ అస్తిత్వం ఏంటి..? .. మరోమారు "జాగో భాగో" కు సిద్ధంగా ఉండు..  ..త్వరలో  మళ్లీ మానుకోట గతి తప్పదు..  షర్మిలకు తెలంగాణవాదుల ఘాటు హెచ్చరిక   By: K.AshokReddy, Senior Journalist Ph: 9603322489 ఏఆర్ మీడియా/ ఏసియన్ మీడియా  హైదరాబాద్ :june30 షర్మిలమ్మ ఏంది నీ డ్రామా కంపెనీ...  అసలు నీవు పెట్టే డ్రామా కంపెనీ లో బుడ్డర్ఖాన్ లు ఉన్నారా..  అయితే, వారితో జోకులు వేయించుకొని కాలం గడుపు.. అంతేకానీ తెలంగాణ  జోలికి వస్తే మరోమారు "జాగో భాగో" నినాదంతో తరిమి తరిమి కొట్టే రోజులు దగ్గర్లోనే ఉన్నాయని గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. గతంలో  సమైక్యవాదిగా ఉన్న మీ అన్నయ్య జగన్మోహన్ రెడ్డి పై తెలంగాణ వాదులు మానుకోట రాళ్ల దాడి చేసిన ఆ విషయాన్ని గుర్తు తెచ్చుకో...   ఈ సంఘటన కు మించిన ప్రతిఘటన ను ఎదుర్కోవాల్సి వస్తుందని గుర్తెరిగి మసలు కోవాల్సిన అవసరం ఉంది. తెలంగాణలో  "రాజన్న రాజ్యం" కోరింది ఎవరు..? అసలు తెలంగాణలో  "రాజన్న రాజ్యం' కావాలని అడిగింది ఎవరో చెప్పాల్సిన అవసరం షర్మిల పై ఉంది. ఆదినుంచి తెలంగాణకు అన్యాయం చేసి, ఇక్కడి సహజ వనరులను

సీఎం కెసిఆర్ దళిత సాధికారత పనిచేసేనా..? -- అసలుకే ఎసరు తెచ్చేనా..?

Image
By: K.AshokReddy.Sr. Journalist,   ఏఆర్ మీడియా/ ఏసియన్ మీడియా,  హైదరాబాద్: జూన్ 29 దళితుల సంక్షేమం కోసం రాష్ట్ర వ్యాప్తంగా రూ.40 వేల  కోట్ల కార్పస్ ఫండ్    సీఎం కెసిఆర్  దళిత సాధికారత పనిచేసేనా..?  -- అసలుకే ఎసరు తెచ్చేనా..?  -11,900 ల లబ్ధిదారుల కు ప్రయోజన మేలా..? - -- మిగతావారి సంగతి ఏంటి ..? ..ప్రభుత్వ నిర్ణయంపై దళితుల ఆక్రందన రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఇటీవల ప్రజా సంక్షేమ కార్యక్రమాలపై దృష్టిసారించారు. వరుసగా క్షేత్రస్థాయి పర్యటనలు చేస్తూ తనదైన శైలిలో "ప్రజల మధ్యలో సీఎం' అనే విధంగా ప్రవర్తిస్తూ కొత్త వ్యూహంతో ముందుకు సాగుతున్నారు . కాగా, వాసాలమర్రి లో ఏర్పాటుచేసిన సహపంక్తి భోజనాలు కారణంగా ఊరంతా మంచం పట్టింది. దీంతో ఆగమేఘాల మీద గ్రామంలో వైద్య శిబిరం ఏర్పాటు చేసి ఆబాసు పాలు కాకుండా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టి, అందరికీ వైద్యం అందించింది. ఈ ఘటన నుంచి తేరుకున్నామనే సమయంలోనే, మరియమ్మ రూపంలో మరో అపఖ్యాతి వచ్చిపడింది. దీనినికప్పిపుచ్చుకునేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన హడావిడి  అంతా, ఇంతా, కాదు. ఏకంగా దళితుల సంక్షేమం కోసం రాష్ట్ర వ్యాప్తంగా రూ.40 వేల  కోట్ల కార్పస్ ఫండ్ ఏర్పాటు

హైదరాబాద్ కు సీతక్క జన సైన్యం

Image
 ఏషియన్ మీడియా నెట్వర్క్  ములుగు వరంగల్ జూన్ 29  టీపీసీసీ నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన మల్కాజి గిరి పార్లమెంట్ సభ్యులు అనుముల రేవంత్ రెడ్డి  శుభా కాంక్షలు తెలుపడానికి  హైదరాబాద్ కు ర్యాలీ గా  బయలుదేరిన ములుగు టైగర్ సీతక్క జన సైన్యం * * గట్టమ్మ వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ జాతీయ మహిళ ప్రధాన కార్యదర్శి ములుగు ఎమ్మెల్యే సీతక్క  మంగళవారం ములుగు జిల్లా కేంద్రములో  కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర  నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన శ్రీ అనుముల రేవంత్ రెడ్డి గారికి శుభా కాంక్షలు తెలుపడానికి హైదరాబాద్ కు ర్యాలీ గా బయలుదేరిన ములుగు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు  ఈ సందర్భంగా అంబేత్కర్ విగ్రహానికి పూలమాల వేసి   ములుగు గట్ట మ్మ వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించినములుగు ఎమ్మెల్యే సీతక్క  అనంతరం సుమారు 100 కార్లతో హైదరాబాద్ కు బయలుదేరిన ములుగు టైగర్ సీతక్క జన సైన్యంఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు నల్లెల కుమారస్వామి గారు  అనుబంధ సంఘాల అధ్యక్షులు,బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు మండల అధ్యక్షులు అనుబంధ సంఘాల మండల అధ్యక్షులు ,జెడ్పీటీసీ లు ఎంపీటీసీలు, సర్పంచులు సహకార సంఘాల ఛైర్మన్ వైస

గులాబీ వనం లో కి బట్టి విక్రమార్క ..!..?

Image
 " భట్టి" కి ఏమైనది..?  ... టీఆర్ఎస్‌లోకి  వెళ్తారా..?  కేసీఆర్ కు పొగడ్తలేలా..?   ఏఆర్ మీడియా/ ఏషియన్ మీడియా,  హైదరాబాద్ : జూన్28   సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఒక్కసారిగా యూ టర్న్ తీసుకున్నారనే ప్రచారం రాష్ట్రంలో జోరందుకుంది. ఈ పరిస్థితులను బట్టి అంచనా వేస్తే… ఆయన కాంగ్రెస్‌లో ఉంటారా..పార్టీమారుతున్నట్లుసంకేతాలిస్తున్నారా..? అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. మొన్నటి వరకు ప్రభుత్వాన్ని తీవ్రస్థాయిలో తిట్టిపోసిన భట్టి.. ఒక్కసారిగా స్వరం మార్చారు. అది కూడా టీపీసీసీ ప్రకటన తర్వాత మరింత తగ్గించారు. అంతకు ముందు ప్రగతిభవన్‌కు వెళ్లి అభాసుపాలైన కాంగ్రెస్​ఎమ్మెల్యేలు అపవాదులో చిక్కుకున్నట్లైంది. ఇదే సమయంలో పార్టీ అధిష్టానం కూడా భట్టితో పాటు ఎమ్మెల్యేల వైఖరిని తప్పు పట్టింది. ఇదంతా దుమారం రేపుతున్న క్రమంలో కేసీఆర్​ మీటింగ్‌కు భట్టి ఒక్కడే వెళ్లడం మరింత ఆజ్యం పోసినట్లవుతోంది. మొన్నటి దాకా నిలదీతలుదళితుల అంశంలో సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అసెంబ్లీ సమావేశాల నుంచి మొదలుకుని.. శనివారం జరిగిన దళిత ఆవేదన దీక్ష వరకు ప్రభుత్వాన్ని నిలదీశారు. దళితుడినే సీఎం చేస్తామని ప్రకటించడం, మూడెకరాల భూ

పార్టీలో చక్కగా ఉండు ...కోమటిరెడ్డి కి అధిష్టానం సీరియస్ వార్నింగ్

Image
  By: K. Ashok Reddy, Senior Journalist ఏఆర్ మీడియా/ ఏషియన్ మీడియా  హైదరాబాద్ : జూన్ 28 అధిష్టానం సీరియస్ ..ఉంటే ఉండు.. పోతే పో..  దెబ్బకు సక్కగైన కోమటిరెడ్డి   .. నిన్న ఢిల్లీ నుంచి శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో దిగగానే అగ్గిమీద గుగ్గిలమైన భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇవాళ శాంతించారు. ఎందుకంటే కేంద్ర కాంగ్రెస్ పార్టీ పెద్దలు తీవ్రమైన హెచ్చరికలు చేశారు. పార్టీలో ఉంటే ఉండు.. లేకుంటే పో.. అని ఘాటుగానే చెప్పినరంట.. గందుకే కోమటిరెడ్డి సక్కగ అయిండు .  నిన్న సాయంత్రం నుంచి ఆయన పార్టీ నాయకులకు, కార్యకర్తలకు ఎవరికీ అందుబాటులోకి రాలేదు. ఫోన్ స్విచ్ఛాప్ పెట్టారు. తాజాగా సోమవారం సాయంత్రం ఒక ప్రెస్ నోట్ జారీ చేశారు.  కోమటిరెడ్డి జారీ చేసిన ప్రెస్ నోట్ యదాతదంగా దిగువన ఇస్తున్నాం.. చదవండి. ఇక‌పై ప్ర‌జా స‌మస్య‌లు తీర్చేందుకు ప్ర‌జ‌ల‌కు 24 గంట‌లు అందుబాటులో ఉంటాన‌ని.. త‌న‌ను రాజ‌కీయాల్లోకి లాగ‌వ‌ద్ద‌ని భువ‌న‌గిరి ఎంపీ కోమ‌టిరెడ్డి వెంక‌ట్ రెడ్డి స్ప‌ష్టం చేశారు. ఇప్ప‌టి నుంచి రాజకీయప‌ర‌మైన‌ విష‌యాల‌పై ఎటువంటి వ్యాఖ్య‌లు చేయ‌న‌ని.. దానికి స‌హ‌క‌రించాల‌ని జ‌ర్న‌లిస్టుల‌ను కోరారు. త‌ను భువ‌న‌గిరి ఎంప

చాణక్య నీతి తో పార్టీ సీనియర్లను గాడిన పెడుతున్న రేవంత్ రెడ్డి

Image
  " చాణక్యం' తో రేవంత్ ... కూడగడుతున్న సీనియర్ల మద్దతు . .. అందరూ కలిసి రావాలని పిలుపు  .. అంతా సద్దుమణిగాక బాధ్యతలు .. 7న, ముహూర్తం ఖరారు  ..15 రోజుల్లో పాదయాత్ర     By : K. Ashok Reddy, Sr. Journalist,  June 28  ఏఆర్ మీడియా /ఏషియన్ మీడియా హైదరాబాద్ : రాష్ట్ర రాజకీయాల్లో సంచలన మార్పులు జరగబోతున్నాయి. అధికార పార్టీ టిఆర్ఎస్ ను ఎదుర్కొనేందుకు కాంగ్రెస్ పార్టీ సారధి రేవంత్ రెడ్డి సిద్ధమవుతున్నారు. మరో పదిహేను రోజుల్లో తెలంగాణ వ్యాప్తంగా పాదయాత్ర కార్యక్రమాలను చేపట్టేందుకు కూడా సమగ్ర కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేస్తున్నట్లు సమాచారం . రాష్ట్ర  కాంగ్రెస్ పార్టీ పగ్గాలు చేపట్టాక ముందుగా రాష్ట్రంలోని పార్టీ సీనియర్ నేతల అందర్నీ స్వయంగా కలుస్తూ వారి మద్దతు కూడగడుతున్నారు. ఇందులో భాగంగానే మొదటగా జానారెడ్డి, పొన్నాల లక్ష్మయ్య, హనుమంతరావు తదితరులు కలిసి మద్దతు కూడగడుతున్నారు. పార్టీలోని సీనియర్లంతా  కలసికట్టుగా పార్టీని అధికారంలోకి తెచ్చేందుకు కలిసి రావాలని కోరారు. పిసిసి సారథిగా ఎంపికైన  నేపథ్యంలో, కొంత, పార్టీలో అసంతృప్తులు చెలరేగడం వల్ల వాటిని తనదైన శైలిలో పరిస్కరించ్చేందుకు రేవంత్

సుదీర్ఘ కసరత్తు తర్వాతనే సోనియమ్మ రేవంత్ రెడ్డి నియమించారు

Image
 *సోనియమ్మ ఆదేశం మేరకు* *రేవంత్ రెడ్డి టీపీసీసీ నియామకం..* కార్యకర్తల అభిప్రాయం మేరకే రేవంత్ కు పదవి *సోనియమ్మ నిర్ణయం *కార్యకర్తలు అన్ని గమనిస్తున్నారు *కాంగ్రెస్ నేతలు షబ్బీర్ అలీ, మల్లు రవి.. ఏఆ ర్ మీడియా/ ఏషియన్ మీడియా , హైదరాబాద్: జూన్27 టీపీసీసీ అధ్యక్షులుగా రేవంత్ రెడ్డి ని నియమిస్తూ ఏఐసీసీ అధిష్టానం తీస్కున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను కాంగ్రెస్ సీనియర్ నేత షబ్బీర్ అలీ, టీపీసీసీ ఉపాధ్యక్షులు మల్లు రవి తీవ్రంగా ఖండించారు. అధిష్టానం ఒక పద్ధతి ప్రకారం ప్రజాస్వామ్య బద్దంగా నాయకులు, కార్యకర్తల అభిప్రాయాలను తీసుకొని రోజుల తరబడి అందరితో చర్చించి ఒక నిర్ణయం తీసుకున్నారని మల్లు రవి అన్నారు. టీపీసీసీ అధ్యక్షులుగా రేవంత్ రెడ్డి నియామకం ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియమ్మ ఆదేశాలతో జరిగింది కానీ,  కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి టీపీసీసీ ఇంచార్జి మనిక్కమ్ ఠాగూర్ ను నిందించడం పార్టీ క్రమశిక్షణా రహిత్యమని అన్నారు. పార్టీ నిర్ణయాన్ని వ్యతిరేకించడం అంటే సోనియమ్మను విమర్శించినట్టేనని, ఇది లోపాయికారిగా కేసీఆర్ ఎజెండాను అమలు చేస్తున్నట్టేనని వారు విమర్శించారు.  ఏద

కమలం గూటికి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి..?

Image
  .. కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ని. పట్టించుకోని కాంగ్రెస్ అధిష్టానం  .. ఢిల్లీ లో ఉండగానే రేవంత్ పేరు ప్రకటన  By: K. AshokReddy,  Sr. Journalist,  ఏఆర్ మీడియా/ ఏసీయన్ మీడియా,  హైదరాబాద్ :జూన్ 27 ఇక కాంగ్రెస్ పార్టీలో కోమటిరెడ్డి ప్రస్థానం ముగిసినట్లే.. రాష్ట్ర పిసిసి పీఠాన్ని ఆశించిన కోమటిరెడ్డి తీరా ఆ పదవి దక్కకపోవడంతో కమలం గూటికి చేరేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. తాజాగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి బిజెపి జాతీయ నేతలను పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. తెలంగాణ రాష్ట్రంలో రీజనల్ రింగ్ రోడ్డు ఏర్పాటుకు ఎంతో కృషి చేస్తున్నారని మెచ్చుకుంటున్నారు. ప్రధానంగా గడ్కరీ,  రాష్ట్రంలో జాతీయ రహదారుల నిర్మాణానికి అధికంగా నిధులు మంజూరు చేస్తూ కొత్త ప్రాజెక్టులను పూర్తి చేస్తున్నారని పొగడ్తలతో ముంచెత్తుతున్నారు . పిసిసి పీఠాన్ని ఆశించి భంగపడిన తర్వాత కోమటిరెడ్డి వెంకటరెడ్డి బిజెపి జపం చేస్తున్నారని  అనడానికి, ఆయన, తాజాగా చేసిన వ్యాఖ్యానాలు రుజువు చేస్తున్నాయి. మొదటి నుంచి కోమటిరెడ్డి బ్రదర్స్ కాంగ్రెస్ పార్టీలో కొరకరాని కొయ్యగా మారిన విషయాన్ని కేంద్ర కాంగ్రెస్ పార్టీ నాయకత్వం పసిగట్టింది. వీరికి పార్టీలో 

పీసీసీ ఎంపికపైభువ‌న‌గిరి ఎంపీ కోమ‌టిరెడ్డి వెంక‌ట్ రెడ్డి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

Image
  ఓటుకు నోటు  మాదిరి పీసీసీ అమ్ముకున్నారు * నేను ప్ర‌జ‌ల మ‌నిషిని ప‌ద‌వుల మీద ప్రేమ లేదు * ప్ర‌జ‌ల కోసం మంత్రి ప‌ద‌వికే రాజీనామా చేశాను * 30 ఏళ్లుగా ఏమి ఆశించ‌కుండా పార్టీ కోసం ప‌నిచేశా * పార్టీ కార్య‌క‌ర్త‌గా నాకు గుర్తింపు వ‌స్తుంద‌నుకున్నాను * ఓటుకు నోటు కేసు మాదిరి రాష్ట్ర ఇంఛార్జీ అమ్ముడుపోయాడు * డ‌బ్బులు తీసుకుని మాణికం ఠాగూర్‌ అధిష్టానానికి  త‌ప్పుడు రిపోర్టు ఇచ్చారు * త్వ‌ర‌లోనే ఆధారాల‌తో స‌హా బ‌య‌ట పెడుతా * నాకు కాదు పార్టీని న‌మ్ముకున్న ల‌క్ష‌లాది మంది కార్య‌క‌ర్త‌ల‌కు అన్యాయం జ‌రిగింది * కేసుల భ‌యంతో గంట‌కో పార్టీ మార్చే నేత‌ల‌ను స‌హించేది లేదు * భువ‌న‌గిరి ఎంపీ కోమ‌టిరెడ్డి వెంక‌ట్ రెడ్డి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు ఏషియన్ మీడియా నెట్వర్క్  భువ‌న‌గిరి: జూన్ 27  ఓటుకు నోటు కేసు మాదిరిగానే టీపీసీసీ ప‌ద‌విని అమ్ముకున్నార‌ని   భువ‌న‌గిరి ఎంపీ కోమ‌టిరెడ్డి వెంక‌ట్ రెడ్డి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు . ప‌ద‌వుల మీ ప్రేమ ఉంటే మంత్రి ప‌దవికి రాజీనామా చేసే వాడిని కాద‌న్నారు. నేడు ఢిల్లీ నుంచి వ‌చ్చి శంషాబాద్ ఎయిర్ పోర్టులో విలేఖ‌రుల‌తో మాట్లాడారు. ఈ సంద‌ర్భంగా 30 ఏళ్లుగా పార్టీకోసం ప్ర‌జ‌లు, కార

పిల్లలకు టీకాపై ఎయిమ్స్​ చీఫ్​ కీలక వ్యాఖ్యలు*_

Image
* ఏషియన్ మీడియా నెట్వర్క న్యూఢిల్లీ*జూన్ 27 గత ఏడాదిన్నర కాలంగా కరోనా మహమ్మారితో పిల్లల చదవుకు తీరని నష్టం వాటిల్లిందని ఎయిమ్స్​ చీఫ్​ డాక్టర్ రణదీప్​ గులేరియా తెలిపారు.* *- చిన్నారుల కోసం కొవిడ్​ టీకా వస్తే పాఠశాలలు పునఃప్రారంభించేందుకు మార్గం సుగమం అవుతుందని పేర్కొన్నారు.  పిల్లల కోసం కొవిడ్​ టీకా అందుబాటులోకి వస్తే అది కీలకమైన విజయమని ఎయిమ్స్​ చీఫ్​ డాక్టర్​ రణదీప్​ గులేరియా పేర్కొన్నారు.   తద్వారా పాఠశాలలను పునఃప్రారంభించటం సహా చిన్నారులు స్వేచ్ఛగా బహిరంగ కార్యాకలాపాల్లో పాల్గొనేందుకు అవకాశం లభిస్తుందని చెప్పారు.  2 నుంచి 18 ఏళ్ల లోపు వయస్సు వారి కోసం భారత్​ బయోటెక్​ సంస్థ అభివృద్ధి చేస్తున్న కొవాగ్జిన్​ టీకా.. రెండో, మూడో దశ క్లినికల్​ ట్రయల్స్​​ సమాచారం సెప్టెంబర్​ నాటికి వస్తుందని భావిస్తున్నట్లు తెలిపారు గులేరియా.  _*"కొవిడ్ మహమ్మారి వల్ల ఏడాదిన్నరగా పిల్లలకు తమ చదువుల్లో తీరని నష్టం ఏర్పడింది. పాఠశాలలను పునఃప్రారంభించటంలో చిన్నారులకు టీకా అందించే ప్రక్రియ.. అత్యంత కీలకమైన పాత్ర పోషిస్తుంది. భారత్​ బయోటెక్ కంటే ముందే ఫైజర్​ వ్యాక్సిన్​.. చిన్నారులు కోసం అందుబాటులోకి వస్తే

కరోనాతో మృతి చెందిన కుటుంబాలను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలుఆదుకోవాలి

Image
 ఏషియన్ మీడియా నెట్వర్క్/ ఏ ఆర్ మీడియా  హైదరాబాద్ జూన్ 27 కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగా రెండవ వేవ్లో లక్షలాది మంది అభాగ్యులు కరోనా వల్ల మరణించడం జరిగిందని అన్నారు. ముఖ్యంగా ఇంటికి ఆధారం అయిన కుటుంబ పెద్దలు  చనిపోవడం వల్ల వారి కుటుంబ సభ్యులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అలాంటి వారిని గుర్తించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తగిన ఆర్ధిక సహాయం చెయ్యాలని అన్నారు . జగత్ గిరి గుట్ట సీపీఐ పార్టీ నాయకులు మరెప్ప కరోనా వల్ల చనిపోవడంతో వారికి నేడు జగత్ గిరి గుట్ట శాఖ కార్యదర్శి సహదేవ్ రెడ్డి నాయకత్వన సీపీఐ రాష్ట్ర సమితి సభ్యుడు యేసు రత్నం, సీనియర్ నాయకులు సి.వెంకటేష్ లతో కలిసి నేడు వారి కుటుంబానికి 5000 రూపాయలు ఆర్ధిక సహకారం చెయ్యడం జరిగింది. ఈ సందర్భంగా మారెప్ప సతీమణి మాధవి,వారి కుమారుడు సాయి,తరుణ్. లను కలిసి వారి కుటుంబానికి ఎల్లప్పుడూ సీపీఐ పార్టీ సహకరిస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల కార్యవర్గ సభ్యులు రాములు సిపిఐ శాఖ సభ్యులు ఇమామ్, చారీ,చంద్రయ్య, బాబు, నర్సింహ , రామాంజనేయులు శ్రీనివాస్ రెడ్డి, బాలు తదితరులు పాల్గొన్నారు.

తెలంగాణ పీసీసీ చీఫ్‌గా పొలిటికల్ రెబల్ స్టార్ రేవంత్‌రెడ్డి

Image
 హైదరాబాద్ జూన్ 26  : తెలంగాణ ప్రదేశ్‌కాంగ్రెస్‌కమిటీ(టీపీసీసీ) అధ్యక్షుడిగా ఎంపీ రేవంత్‌రెడ్డిని నియమిస్తూ ఏఐసీసీ(అఖిల భారత కాంగ్రెస్‌ కమిటీ) ప్రకటించింది . ప్రస్తుతం ఆయన తెలంగాణ కాంగ్రెస్‌ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఇక టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్స్‌గా మహ్మద్‌ అజారుద్దీన్‌, జె.గీతారెడ్డి, ఎం.అంజన్‌కుమార్‌ యాదవ్‌, టి.జగ్గారెడ్డి, బి.మహేశ్‌కుమార్‌గౌడ్‌లునియమితులయ్యారు. ఉపాధ్యక్షులుగా చంద్రశేఖర్‌ సంబని, దామోదర్‌రెడ్డి, రవి మల్లు, పొడెం వీరయ్య, సురేశ్‌ షెట్కార్‌, వేం నరేందర్‌రెడ్డి, రమేశ్‌ ముదిరాజ్‌, గోపిశెట్టి నిరంజన్‌, టి.కుమార్‌ రావు, జావేద్‌ ఆమీర్‌ నియమిస్తూ ఏఐసీసీ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రచారకమిటీకి ఛైర్మన్‌గా మధు యాస్కీ గౌడ్‌, కన్వీనర్‌గా సయ్యద్‌ అజమ్‌తుల్లా హుస్సేనీ, ఎన్నికల నిర్వహణ కమిటీ ఛైర్మన్‌గా దామోదర్‌ సి.రాజనర్సింహయ్య,ఏఐసీసీకార్యక్రమాలఅమలుకమిటీఛైర్మన్‌గాఆలేటిమహేశ్వరరెడ్డినియమితులయ్యా రు.  

తప్పుచేసాను..! ... క్షమించండి.. !! సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న ఈటెల లేఖ

Image
  తప్పుచేసాను..!  ... క్షమించండి.. !!  .. సీఎంకు ఈటల లేఖ..! .. ఎన్నికల వేళ లేఖ బహిర్గతం పై దుమారం ఉత్తరం పై ఈటెల సీరియస్..... . వీణవంక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు By: K. Ashok Reddy Sr. Journalist, hyderabad ఏఆర్  మీడియా/ ఏషియన్ మీడియా  హైదరాబాద్: జూన్25   హుజారాబాద్ ఉప ఉన్నికల వేళ  ఈటెల రాజేందర్ సీఎంకు రాసినట్లుగా లీక్ అయిన ఒక లేఖ సంచలనంగా మారింది. సీఎం కేసీఆర్ కు రాసినట్లు ఉన్న లేఖలో తాను తప్పు చేసినట్లు ఒప్పుకున్నారు. ఆ తప్పులను సరి చేసుకునేందుకు ఒక అవకాశం కోరారు.  చేసిన తప్పులకు సీఎం  ను క్షమాపణ కోరారు … బెంగుళూరు,పూణే లో ఇతర చోట్లలో నేను పెట్టిన సమావేశాలు కొందరి తప్పుడు మాటలతో పెట్టాల్సి వచ్చింది.. అలా సమావేశాలు పెట్టి పార్టీకి ఇబ్బంది కలిగించేలా కొన్ని పనులు చేయడం ముమ్మాటికీ తప్పే. అంటూ ఆ లేఖలో పేర్కొన్నారు పెద్ద మనసుతో మన్నించు : నన్ను మరోసారి పెద్ద మనసుతో మీ తమ్ముడిగా భావించి పెద్ద మనసుతో క్షమిస్తారని.. ఇక నుండి అలాంటి తప్పులను కానీ.. పార్టీకీ ఇబ్బంది కలిగించేలా ఎలాంటి పనులు చేయనని మాటిస్తున్నట్లు ఆ లేఖలో ఉంది…నేను పెట్టిన సమావేశాల్లో పాల్గొన్న పెద్దపల్లి జిల్లా నాయకులు కానీ,ఇతర

డిజిటల్‌ మాధ్యమాల కోసం ప్రవేశపెట్టిన మూడంచెల నియంత్రణ యంత్రాంగం

Image
  ఏ రవి కుమార్ స్పెషల్ కరస్పాండెంట్ ఏషియన్ మీడియా నెట్వర్క్ జూన్‌ 25, హైదరాబాద్‌, 2021 డిజిటల్‌ మాధ్యమాల కోసం ప్రవేశపెట్టిన మూడంచెల నియంత్రణ యంత్రాంగం పౌర కేంద్రకమే తప్ప ప్రభుత్వ కేంద్రకమైనది కాదని కేంద్ర సమాచార-ప్రసార మంత్రిత్వశాఖ సంయుక్త కార్యదర్శి శ్రీ విక్రమ్‌ సహాయ్‌ స్పష్టం చేశారు.  పత్రికా సమాచార కార్యాలయం, దక్షిణ ప్రాంతీయ కార్యాలయం ఇవాళ నిర్వహించిన వెబినార్‌లో ప్రసంగిస్తూ ఆయన ఈ మేరకు వెల్లడించారు. సముచిత ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ ఏర్పాటైన నేపథ్యంలో ప్రస్తుత ఫిర్యాదుల సంఖ్య మునుపటితో పోలిస్తే గణనీయంగా తగ్గిందని పేర్కొన్నారు. తాజా నిబంధనల ప్రకారం వార్తా పోర్టళ్లు ఇకపై నమోదు చేసుకునే అవసరం లేదని ఆయన ప్రకటించారు. అయితే, ప్రచురణకర్తకు సంబంధించిన ప్రాథమిక సమాచారం తప్పక సమర్పించాల్సి ఉంటుందన్నారు. డిజిటల్‌ మాధ్యమాల తాజా నైతిక నియమావళికి లోబడి వివరాలు సమర్పించే సమయానికి ‘స్వీయ నియంత్రణ ప్రాధికార సంస్థ’ను ఏర్పాటు చేసి ఉండకపోతే సంబంధిత అంశాన్ని దరఖాస్తులో నింపనక్కర్లేదని చెప్పారు. చిన్నచిన్న డిజిటల్‌ ప్రచురణకర్తలంతా సమష్టిగా ఒక సంయుక్త నియంత్రణ సంస్థను ఏర్పాటు చేసుకునే వీలుందని శ్రీ సహా

జియాగూడ లో బీజేపీ కార్పొరేటర్ దర్శన్ ఆధ్వర్యంలో కరోనా వ్యాక్సిన్ కేంద్రం ప్రారంభం

Image
 ఏషియన్ మీడియా నెట్వర్క్  హైదరాబాద్: 25 జియాగూడ లోని శ్లోక స్కూల్ లో బీజేపీకార్పొరేటర్దర్శన్చేతులమీదగాకోవిడ్వ్యాక్సినేషన్ కేంద్రాన్ని ప్రారంభించారు . ఈకార్యక్రమంలోడీఎంసినరసింహ తో పాటు కార్వాన్ బిజెపి కంటెస్టెంట్ కార్పొరేటర్ . అట్లా అశోక్ తో పాటు పలువురు పాల్గొన్నారు కార్పొరేటర్దర్శన్మాట్లాడుతూ మొదటి వేవ్ సమయంలో జియాగూడ లో అనేకమంది ఈ మహమ్మారికి బలయ్యారని గుర్తు చేశారు. కనుక ప్రజలు అందరూ వ్యాక్సినేషన్ చేయించుకోవాలని ప్రజలను కోరారు..

నంద్యాల సబ్‌ కలెక్టర్‌గా చాహత్‌ బాజ్‌పేయ్‌*

Image
 ఏషియన్ మీడియా నెట్వర్క్  కర్నూల్ జూన్ 24.   నంద్యాల సబ్‌ కలెక్టర్‌గా చాహత్‌ బాజ్‌పేయ్‌ * * నంద్యాల: నంద్యాల సబ్‌ కలెక్టర్‌గా ఐఏఎస్‌ అధికారిణి చాహత్‌ బాజ్‌పేయ్‌ నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్‌ దాస్‌  ఉత్తర్వులు జారీ చేశారు. ఉత్తర్‌ప్రదేశ్‌ రాష్ట్రంలోని కాన్పూర్‌ ఐఐటీ నుంచి బీటెక్‌ ఎలక్ట్రికల్‌ ఇంజినీరింగ్‌లో పట్టభద్రురాలైన ఈమె 2019 ఐఏఎస్‌ బ్యాచ్‌కు చెందిన ఏపీ కేడర్‌ అధికారిణి. మహారాష్ట్రలో పుట్టి పెరిగిన ఆమె సివిల్‌ సర్వీసెస్‌లో 59వ ర్యాంకు సాధించారు. పశ్చిమ గోదావరి జిల్లాలో శిక్షణ ఐఏఎస్‌గా ఉన్న చాహత్‌ బాజ్‌పేయ్‌కి నంద్యాల సబ్‌ కలెక్టర్‌గా తొలి పోస్టింగ్‌ ఇచ్చారు. కొద్ది రోజుల క్రితం వరకు 2018 బ్యాచ్‌కు చెందిన ఐఏఎస్‌ అధికారిణి కల్పనా కుమారి నంద్యాల సబ్‌ కలెక్టర్‌గా పనిచేసి పదోన్నతిపై విశాఖపట్నం జాయింట్‌ కలెక్టర్‌ (హౌసింగ్‌)గా వెళ్లారు. ఆమె స్థానంలో ఇన్‌ఛార్జి ఆర్డీవోగా వెంకట నారాయణమ్మకు బాధ్యతలు అప్పగించారు. ప్రస్తుతం మరోసారి నంద్యాలకు సబ్‌ కలెక్టర్‌గా మహిళనే నియమించడం విశేషం. 1996 తర్వాత నంద్యాలకు గతేడాది సబ్‌ కలెక్టర్‌గా కల్పనాకుమారిని నియమించా

హుజురా బాద్ లో అలక బాట పట్టిన కమల దళాలు

Image
  హుజురాబాద్ లో మోడీ చరిష్మా పని చేయదా..?  ప్రధాని పేరు చెబితే ఓట్లు పడవా ...?  "జై శ్రీరామ్", "వందేమాతరం" నినాదాలు ఏవి ..?భారత్ మాతా కి జై అంటే అవమానమా..?  ..ఈటల ప్రచారంలో ఊసే లేని బిజెపి నినాదాలు  ..దూరమవుతున్న పాత బీజేపీ శ్రేణులు By: K. Ashok Reddy,Sr. Journalist  .ఏఆర్ మీడియా/ ఏసియన్ మీడియా హైదరాబాద్ : హైద్రాబాద్ జూన్  24, రాష్ట్రవ్యాప్త దృష్టిని ఆకర్షిస్తున్న హుజురాబాద్ అసెంబ్లీ ఉప ఎన్నిక ప్రచార హోరులో బిజెపి ప్రచార  తగ్గిందా... ? ఆ పార్టీ బ్రాండ్ గా గున్న నినాదాలు ప్రజలను ఉర్రూతలూగించే జోరు నుంచి తప్పుకున్నాయా..? బిజెపి మీ ఐకాన్ ప్రధాని "నరేంద్ర మోడీ"  పేరు చెబితే ఓట్లు రాలవా..? అసలు ఆయన చరిష్మా తగ్గిపోయింది అనుకుంటున్నారా..? బిజెపి నినాదాలు వల్లిస్తే నామోషీగా ఫీల్ అవుతున్నారా..? అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. . హుజూరాబాద్ నియోజకవర్గం లో ఈటల సభలు సమావేశాలు చూస్తే ఇదంతా నిజమే అనిపిస్తుంది.  ఎందుకంటే, ఈటల నిర్వహిస్తున్న సభలు సమావేశాల్లో బీజేపీకి జోష్ తెచ్చే 'భారత్ మాతాకీ జై", " జై  శ్రీరాం", 'వందేమాతరం' వంటి నినాదాలు కాన

*కరోనాతో మృతి చెందిన కుటుంబాలను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలుఆదుకోవాలి.*

Image
ఏషియన్ మీడియా నెట్వర్క్  హైదరాబాద్ జూన్ 23  కరోనాతో మృతి చెందిన కుటుంబాలను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలుఆదుకోవాలి.*    *సీపీఐ నియోజకవర్గ కార్యదర్శి ఉమా మహేష్. కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగా రెండవ వేవ్లో లక్షలాది మంది అభాగ్యులు కరోనా వల్ల మరణించడం జరిగిందని  ఉమా మహేష్ అన్నారు. ముఖ్యంగా ఇంటికి ఆధారం అయిన కుటుంబ పెద్దలు  చనిపోవడం వల్ల వారి కుటుంబ సభ్యులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అలాంటి వారిని గుర్తించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తగిన ఆర్ధిక సహాయం చెయ్యాలని అన్నారు. జగత్ గిరి గుట్ట సీపీఐ పార్టీ నాయకులు మరెప్ప కరోనా వల్ల చనిపోవడంతో వారికి నేడు జగత్ గిరి గుట్ట శాఖ కార్యదర్శి సహదేవ్ రెడ్డి నాయకత్వన సీపీఐ రాష్ట్ర సమితి సభ్యుడు యేసు రత్నం, సీనియర్ నాయకులు సి.వెంకటేష్ లతో కలిసి నేడు వారి కుటుంబానికి 5000 రూపాయలు ఆర్ధిక సహకారం చెయ్యడం జరిగింది. ఈ సందర్భంగా మారెప్ప సతీమణి మాధవి,వారి కుమారుడు సాయి,తరుణ్. లను కలిసి వారి కుటుంబానికి ఎల్లప్పుడూ సీపీఐ పార్టీ సహకరిస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల కార్యవర్గ సభ్యులు రాములు సిపిఐ శాఖ సభ్యులు ఇమామ్, చారీ,చంద్రయ్య, బాబు, నర్సింహ , రామాంజనేయులు శ్

ఫామ్ హౌస్ రహదారి కోసమే ; నా "వాసాలమర్రి....!.

Image
  వాసాలమర్రి పై ఎందుకు అంత ప్రేమ .. ఫామ్ హౌస్ రహదారి కోసమేనా..?  ...భూ నిర్వాసితులకు పట్టించుకోరా..?  ...భూములు పోయిన గ్రామాలన్నిటినీ దత్తత  తీసుకోండి  ...అప్పుడే సమన్యాయం ... సీఎం కేసీఆర్ తీరుపై భూ నిర్వాసితుల ఆక్రందన   . రోడ్డు నిర్మాణం కోసమే వాసాలమర్రి పై ప్రేమ ... కోమటిరెడ్డి    By: K. Ashok Reddy,  Sr. Journalist,  ఏ ఆర్ మీడియా/ ఏసియన్ మీడియా ,హైదరాబాద్ జూన్ 22  రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావుకు సడెన్ గా వాసాలమర్రి పై ప్రేమ ఎందుకు కలిగింది..? వారి ఆకలి తీర్చడానికా..? ఆ గ్రామాన్ని అభివృద్ధి చేయటానికా--? అంటే అవుననే చెప్పాలి. ఇందులో ఫామ్ హౌస్ రహదారి లింకుపై ఉన్న అడ్డంకులు తొలగిపోనున్నాయి. అందుకే ఎన్నడూ లేనిది సహపంక్తి భోజనాల లో గ్రామస్తుల అందరికీ కడుపునిండా భోజనం పెట్టించి, గొప్ప కార్యంను నిర్వహించారు. వాసాలమర్రి మరో ఎర్రవల్లి గా తీర్చిదిద్దుతానని వరాల జల్లు కురిపించారు. గ్రామాభివృద్ధికి డబ్బులు లెక్క కాదని, ఎన్ని కోట్లు అయినా ఖర్చు పెట్టేందుకు సిద్ధమేనని సీఎం ప్రకటించారు. సీఎం స్వయంగా మీ చెంత ఉండటం వల్ల అన్ని సమస్యలు తీరిపోతాయని, అంతా సంఘటితంగా ఉండి అభివృద్ధిని ఆకాంక